ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండియా - ఏ మహిళా జట్టుకు అనూష

ABN, First Publish Date - 2021-11-29T06:42:35+05:30

ఇండియా-ఏ మహిళా జట్టుకు జిల్లాకు చెం దిన అనూష ఎంపికైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్లాక్‌టవర్‌, నవంబరు 28 : ఇండియా-ఏ మహిళా జట్టుకు జిల్లాకు చెం దిన అనూష ఎంపికైంది. బీసీసీఐ చాలెం జర్స్‌ సిరీస్‌ డిసెంబరు 4వ తేదీ నుంచి విజ యవాడలో జరగనుందని, ఇందులో నాలుగు జట్లు పాల్గొంటాయన్నారు. ఇండియా ఏ మ హిళా జట్టునుంచి అనూషా ప్రాతినిధ్యం వహించనుంది. అలాగే ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన జట్టుకు జిల్లాకు చెందిన గిరినాథ్‌రెడ్డి, షోయబ్‌ఖాన ఎంపికయ్యారు. జట్టు మేనేజర్‌గా జిల్లాకు చెందిన మాజీ రంజీ క్రీడాకారుడు ఎల్‌ఎన ప్రసాద్‌రెడ్డి నియమితుడ య్యారు. డిసెంబరు 3 నుంచి ముంబయిలో జరిగే బీసీసీఐ విజ య్‌హజారే ట్రోఫీలో ఆంధ్రాజట్టు తరపున ప్రాతినిధ్యం వహిసా ్తరు. ఎంపికైన క్రీడాకారులకు జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్ష, కార్య దర్శులు పగడాల మల్లికార్జున, మధు అభినందనలు తెలిపారు. 


Updated Date - 2021-11-29T06:42:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising