ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా దెబ్బకు ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ

ABN, First Publish Date - 2021-05-21T06:19:30+05:30

కరోనా దెబ్బతో ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలలాడుతున్నాయి.

నిర్మానుష్యంగా ఉన్న తహసీల్దార్‌ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


లేపాక్షి, మే 20 : కరోనా దెబ్బతో ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలలాడుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు మాత్రమే ప్రత్యేక అవసరాల కోసం సడలింపు ఇవ్వడంతో ప్రజలు ఆ సమయాన్ని నిత్యావసర వస్తువులు కొనుగోలుకే కేటాయిస్తున్నారు.  ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు సాహసించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కొంతమందికి పాజిటివ్‌ రావడంతో సిబ్బంది కూడా అరకొరగా విధులకు వస్తున్నారు. రైతులు  1బి కోసం, పాసుపుస్తకాల కోసం కూడా కార్యాలయాలవైపు వెళ్లడం లేదు.  


Updated Date - 2021-05-21T06:19:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising