ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవీకేకే విద్యార్థినికి ‘తైక్వాండో’లో స్వర్ణం

ABN, First Publish Date - 2021-10-25T06:26:55+05:30

జాతీయ స్థాయి తై క్వాండో పోటీలలో పీవీకేకే ఐటీ కళాశాల విద్యార్థిని జీ కనక వర్ష బంగారు పతకం సాధించిం ది.

విద్యార్థినిని అభినందిస్తున్న చైర్మన పల్లె కిశోర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అనంతపురం రూరల్‌, అక్టోబరు24: జాతీయ స్థాయి తై క్వాండో పోటీలలో పీవీకేకే ఐటీ కళాశాల విద్యార్థిని జీ కనక వర్ష బంగారు పతకం సాధించిం ది. ఈ సందర్భంగా విద్యార్థినిని విద్యాసంస్థల చైర్మన పల్లె కిశోర్‌ తదితరులు ఆదివా రం అభినందించారు. పల్లె కిశోర్‌ మాట్లాడుతూ..ఇటీవల గోవా లోని బీపీఎస్‌ క్రీడా ప్రాంగణంలో.... స్కూల్‌ గేమ్స్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్‌ స్కూల్‌ గేమ్స్‌ చాంఫియన షిప్‌ (2020-21) పోటీలసు నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో రాష్ట్రం తరుపున కళాశాలకు చెందిన కనక వర్ష 60కేజీల విభాగంలో బంగారు పతకం సాధించిందన్నారు. ఆమెకు కళాశా ల తరుపున రూ.10వేలు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ సింధూర రెడ్డి, స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసలురెడ్డి, యాజమాన్యప్రతినిధి శ్రీకాంతరెడ్డి, ప్రిన్సిపాల్‌ బండి రమేష్‌బాబు, ఎలకి్ట్రకల్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి మహేశ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-25T06:26:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising