ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్తతో సంపద తయారీ కేంద్రం నిర్వహణ భేష్‌ : జడ్పీ సీఈఓ

ABN, First Publish Date - 2021-10-29T05:58:26+05:30

స్థానిక మేజర్‌ పంచాయతీ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిర్వహణ బాగా వుందని జడ్పీసీఈవో భాస్కర్‌ రెడ్డి పేర్కొన్నా రు.

కేంద్రాన్ని పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో భాస్కర్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కణేకల్లు, అక్టోబరు 28: స్థానిక మేజర్‌ పంచాయతీ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిర్వహణ బాగా వుందని జడ్పీసీఈవో భాస్కర్‌ రెడ్డి పేర్కొన్నా రు. గురువారం ఆయన ఈ కేం ద్రాన్ని పరిశీలించారు. గ్రామం లో తడి, పొడి చెత్త సేకరించే విధానంపై అడిగి తెలుసుకున్నా రు. ఇటీవల చెత్త నుంచి ఎరువు తయారీ చేసి విక్రయించి ఆదాయం పొందినట్లు ఎంపీడీవో విజయభాస్కర్‌ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులో ఈకేంద్రం లాభాలు ఆర్జించి జిల్లాలో ఆదర్శంగా నిలవాలని సీఈఓ సూచించారు. వారి వెంట ఈవోఆర్డీ గూడెన్న, ఈవో చంద్రశేఖర్‌ ఉన్నారు.


Updated Date - 2021-10-29T05:58:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising