ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరు ఫ్యాన్స రాష్ట్ర మాజీ అధ్యక్షుడి మృతి

ABN, First Publish Date - 2021-04-21T05:34:02+05:30

చిరంజీవి యువత రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి మంగళవారం గుండెపోటుతో మృతిచెందాడు.

ప్రసాద్‌రెడ్డి (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం టౌన, ఏపిల్ర్‌ 20: చిరంజీవి యువత రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి మంగళవారం గుండెపోటుతో మృతిచెందాడు. ఈయన గతంలో చిరంజీవి ఫ్యాన్సలో చురుకైన పాత్ర పోషించాడు. హిందూపురం ప్రాంతంలో సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండేవాడు. ఆయన అకాలమరణంతో చిరు అభిమానులు దిగ్ర్బాంతికి గురయ్యారు. ఈయన మృతి విషయం తెలుసుకున్న సినీనటుడు నాగేంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతని కుటుంబానికి మా అభిమానులు ఎప్పటికీ అండగా ఉంటారని ట్వీట్‌ చేశారు. అదేవిధంగా పట్టణంలోని పలు రాజకీయ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. 


Updated Date - 2021-04-21T05:34:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising