ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధిత కుటుంబాలకు మాజీ ఎంపీ జేసీ పరామర్శ

ABN, First Publish Date - 2021-07-23T06:48:57+05:30

మండలంలో కరోనాతో మృతి చెందిన బాధిత కుటుంబాలను మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడుయాదవ్‌ గురువారం పరామర్శించారు.

పరామర్శిస్తున్న మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామిడి, జూలై 22: మండలంలో కరోనాతో మృతి చెందిన బాధిత కుటుంబాలను మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడుయాదవ్‌ గురువారం పరామర్శించారు. పట్టణంలోని ఎద్దులపల్లి రోడ్డులో మాజీ కౌన్సిలర్‌ బెనకల నాగేశ్వరమ్మ భర్త టీడీపీ నాయకులు రంగారెడ్డి, సొరకాయలపేటకు చెందిన మాజీ సర్పంచు జ యమోహన, మాజీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వెంకటేష్‌ కరోనాతో మృతి చెందగా, ఆయా కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అధైర్య పడకండి.. నేనున్నా అంటూ మనోధైర్యం నిం పారు. సొరకాయలపేటలో ఆపరేషన చేయించుకున్న టీడీపీ నాయకుడు ఆటో డ్రైవర్‌ ఓ బుళయ్య యాదవ్‌ను పరామర్శించారు. కార్యక్రమంలో తెలుగు రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఎంహెచ లక్ష్మినారాయణరెడ్డి, గుత్తి మార్కెట్‌యార్డు మాజీ చైర్మన చెన్నకేశవరెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్‌, టీడీపీ మండల కన్వీనర్‌ ముసలిరెడ్డి,   నాయకులు రామాంజనేయులు యాదవ్‌, రామకృష్ణ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-23T06:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising