ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు టీడీపీ నేతలతో...మాజీ ఎమ్మెల్యే సమీక్ష

ABN, First Publish Date - 2021-06-23T06:33:53+05:30

తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా సమన్వయ కర్త, అనంత మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి మంగళవారం కర్నూలుకు వెళ్లారు.

కర్నూలులో టీడీపీ నేతలతో చర్చిస్తున్న ప్రభాకర్‌ చౌదరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం, జూన22: తెలుగుదేశం పార్టీ  కర్నూలు జిల్లా సమన్వయ కర్త, అనంత మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి మంగళవారం కర్నూలుకు వెళ్లారు. అక్కడ కర్నూలు పార్ల మెంటు అధ్యక్షుడు సోమసెట్టి వెంకటేశ్వరులు, నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు తదితర నేతలతో సమావేశమై పార్టీ పటిష్టతపై సమీ క్షించారు. జిల్లా, మండల కమిటీలను త్వరగా నియమించి పార్టీని మరింత పటిష్ట పరుచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చౌదరి తెలిపారు.


Updated Date - 2021-06-23T06:33:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising