ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోశయ్య మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నా: Raghuveera

ABN, First Publish Date - 2021-12-04T16:25:03+05:30

మాజీ సీఎం రోశయ్య మరణ వార్త విని జీర్ణించుకోలేక పోతున్నానని మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: మాజీ సీఎం రోశయ్య మరణ వార్త విని జీర్ణించుకోలేక పోతున్నానని మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాలకు రోశయ్య మరణం తీరని లోటన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని తెలిపారు. వింటే రోశయ్య ఉపనాస్యం వినాలి... తింటే గారెలు తినాలనే నానుడి ఉందన్నారు. ఆర్థికశాఖ మంత్రిగా దేశంలో ఒక గుర్తింపు పొందారని కొనియాడారు. రోశయ్యతో క్యాబినెట్‌లో కలిసి పనిచేసే అవకాశం దక్కిందన్నారు. రేపు హ్తెదరాబాద్‌లో జరిగే అంత్యక్రియలకు హాజరవనున్నట్లు రఘువీరారెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-12-04T16:25:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising