ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతల నిర్వాకంతో నా పొలం కోతకు గురైంది.. ఓ రైతు ఆవేదన

ABN, First Publish Date - 2021-10-05T18:14:35+05:30

ప్రత్యర్థులే టార్గెట్‌గా వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం జిల్లా: ఏపీలో వైసీపీ నేతల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. ప్రత్యర్థులే టార్గెట్‌గా వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అనంతపురంలో మరో ఘటన చోటు చేసుకుంది. మంత్రి శంకరనారాయణ అనుచరులు జేసీబీలతో కాలువలు తీసి నీటిని మళ్లించారని, దీంతో తన పొలమంతా కోతకు గురైనట్లు బాధితుడు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాలు నానాటికి పెరిగిపోతున్నాయని బాధిత రైతు సెల్పీ వీడియోలో తెలిపారు.


హిందూపురం మండలం, రాజపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డి అనే రైతుకు ఐదెకరాల పొలం ఉంది. ఒక ఎకరం హంద్రీనీవా కాలువ కోసం భూమి తీసుకున్నారు. అయితే ఇంత వరకు భూ పరిహారం అధికారులు చెల్లించలేదని రైతు తెలిపారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-05T18:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising