ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN, First Publish Date - 2021-10-17T05:55:53+05:30

మండలంలోని పీసీ ప్యాపిలి గ్రామానికి చెందిన రైతు షేక్షావలి (37) విద్యుదాఘాతంతో శనివారం మరణించాడు.

షేక్షావలి (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వజ్రకరూరు, అక్టోబరు 16: మండలంలోని పీసీ ప్యాపిలి గ్రామానికి చెందిన రైతు షేక్షావలి (37) విద్యుదాఘాతంతో శనివారం మరణించాడు. రైతు ఉదయం పొలంలో కందిపంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. మోటారు స్విచ ఆన చేస్తుండగా స్టార్టర్‌ బాక్సుకు అప్పటికే విద్యుత సరఫరా ఉండడంతో షాక్‌ కొట్టింది. దీ ంతో షేక్షావలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. షేక్షావలికి భార్య వన్నూరుబీ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 


Updated Date - 2021-10-17T05:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising