ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీసర్వే రికార్డులను పరిశీలించిన జేసీ

ABN, First Publish Date - 2021-10-23T06:12:01+05:30

మం డలంలోని చెన్నరాయునిపట్నం గ్రా మం లో జరు గుతున్న భూముల రీసర్వే రికా ర్డులను తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్ర వారం జాయింట్‌ కలెక్టర్‌ నిషాంత్‌కు మా ర్‌ పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బత్తలపల్లి, అక్టోబరు 22: మం డలంలోని చెన్నరాయునిపట్నం గ్రా మం లో జరు గుతున్న భూముల రీసర్వే  రికా ర్డులను తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్ర వారం జాయింట్‌ కలెక్టర్‌ నిషాంత్‌కు మా ర్‌ పరిశీలించారు. ఈసందర్భంగా చెన్న రాయుని పట్నం గ్రామంలోని జరిగే రీ సర్వేపై ఆరా తీశారు. భూములు కొలతలు వేసిన తర్వాత హద్దులు నాటే పనిని ఉపాధి హామీ ద్వారా చేపడుతున్నారా లేదా అని అడిగారు. రీసర్వే చేసిన గ్రామ పటాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వరప్రసాద్‌, తహసీల్దార్‌ ఖుప్రా, డీఏ నాగప్ప, ఆర్‌ఐ చక్రపాణి పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-23T06:12:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising