ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భయపడకండి.. అండగా ఉంటా : వైకుంఠం

ABN, First Publish Date - 2021-09-18T06:16:03+05:30

ఎవరూ భయపడాల్సిన పనిలేదని, మీకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి అనంత ని యోజకవర్గ టీడీపీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.

మాసూలు శ్రీనివాసులును పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రభాకరచౌదరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం సెప్టెంబరు 17 : ఎవరూ భయపడాల్సిన పనిలేదని, మీకు అండగా ఉంటానని  మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి అనంత ని యోజకవర్గ టీడీపీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గెలుపోటములు సహజమని, అందరం కష్టపడి పని చేస్తే మళ్లీ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. కష్టపడిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుం దన్నారు. టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి స్వప్న, టీడీపీ ఉపాధ్యక్షుడు డిష్‌ నాగరాజు, నారాయణస్వామియాదవ్‌, టీడీపీ అధికార ప్రతినిధి సరిపూటి రమణ, పార్టీ కార్యాలయ కార్యదర్శి రాయల్‌ కొండయ్యలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మారుతిగౌడ్‌, దేవల్ల మురళి, సుధాకరయాదవ్‌, మహేశ, ముక్తియార్‌, భవాని, వెంకటే్‌షగౌడ్‌, గోపాల్‌గౌడ్‌, వెంకటకృష్ణా, విజయశ్రీ పాల్గొన్నారు.


టీడీపీలోకి శ్రీనివాసులు : తెలుగుదేశం పార్టీలోకి మాసూలు శ్రీనివాసులు చేరారు. ప్రభాకరచౌదరి ఆయనకు పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు.


Updated Date - 2021-09-18T06:16:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising