ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యం పంపిణీకి కరోనా నిబంధనలు వర్తించవా..?

ABN, First Publish Date - 2021-05-18T06:04:42+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్ద కే రేషన పంపిణీ కార్యక్రమం పట్టణంలో అపహాస్యమవుతోంది.

బియ్యం పంపిణీ వాహనం వద్ద గుమిగూడిన జనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఇంటి వద్దకే రేషన’లో గుంపుగా లబ్ధిదారులు


పామిడి, మే 17 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్ద కే రేషన పంపిణీ కార్యక్రమం పట్టణంలో అపహాస్యమవుతోంది. రేషనను ఇంటి వద్ద పంపిణీ చేయకుండా వీధిలో ఒకచోట వాహనాన్ని పెట్టి పంపి ణీ చేపడుతున్నారు. దీంతో జనం గుంపులుగా ఎగబడుతున్నారు. కరోనా నిబంధనలు ఏమాత్రం పాటించడంలేదు. దీంతో బియ్యం పంపిణీకి కరోనా నిబంధనలు వర్తించవా అని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. బియ్యం కోసం వచ్చిన లబ్ధిదారులలో చాలా మంది కనీసం మాస్కు కూడా వేసుకోకపోవడం గమనార్హం.

Updated Date - 2021-05-18T06:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising