ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయానికి వెండి సామగ్రి వితరణ

ABN, First Publish Date - 2021-11-28T05:28:28+05:30

పట్టణం లోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి బెంగుళూరుకు చెందిన హేమంత్‌కుమార్‌ కుటుంబ సభ్యులు ఒక కిలో వెండి సామగ్రి స్వామివారికి శనివారం వితరణ చేసి నట్లు ఆలయ ఈఓ పట్టెం గురు ప్రసాద్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరి, నవంబరు 27: పట్టణం లోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి బెంగుళూరుకు చెందిన హేమంత్‌కుమార్‌ కుటుంబ సభ్యులు ఒక కిలో వెండి సామగ్రి స్వామివారికి శనివారం వితరణ చేసి నట్లు ఆలయ ఈఓ పట్టెం గురు ప్రసాద్‌ తెలిపారు. వెండి శఠారి, నాగభరణము, ఉద్దరిణి  అందజేశార న్నారు. దాతలకు స్వామివారి ప్రత్యేక దర్శనంతో పాటు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసినట్లు తెలిపారు. 

Updated Date - 2021-11-28T05:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising