బాధిత కుటుంబానికి భద్రత చెక్కుల పంపిణీ
ABN, First Publish Date - 2021-07-25T06:33:46+05:30
భద్రత స్కీం కింద మృతుడి భార్యకు రూ. 1.97లక్షలు, మృతుడి తండ్రి ముత్యా లప్పకు రూ. 2 లక్షల చెక్కును జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప తన చాంబర్లో శనివారం అందజేశారు.
అనంతపురం క్రైం, జూలై 24: ఇటీవల ఆనారోగ్యంతో నాల్గవ పట్టణ పోలీసు స్టేషనలో పనిచేస్తున్న 2013 బ్యాచకు చెం దిన కానిస్టేబుల్ ఉపేంద్ర మృతి చెందాడు. దీంతో భద్రత స్కీం కింద మృతుడి భార్యకు రూ. 1.97లక్షలు, మృతుడి తండ్రి ముత్యా లప్పకు రూ. 2 లక్షల చెక్కును జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప తన చాంబర్లో శనివారం అందజేశారు. ఈ డబ్బును కుటుంబ అభివృ ద్ధికి వినియోగించుకోవాలని వారికి సూచించారు. కార్యక్రమంలో ఏఓ రమేష్, మృతుడి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-25T06:33:46+05:30 IST