ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు బియ్యం, కూరగాయల పంపిణీ

ABN, First Publish Date - 2021-05-14T06:18:25+05:30

పట్టణంలోని బూడిదదిన్నె ప్రాంతంలో నివాస ముంటున్న 50నిరుపేద కుటుంబా లకు గ్రీన్‌ భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వ ర్యంలో బియ్యం, కూరగాయ లను పంపిణీ చేశారు.

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఎంపీడీఓ, టీచర్‌ శంకర్‌నారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోరంట్ల, మే 13 : పట్టణంలోని బూడిదదిన్నె ప్రాంతంలో నివాస ముంటున్న 50నిరుపేద కుటుంబా లకు గ్రీన్‌ భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వ ర్యంలో బియ్యం, కూరగాయ లను పంపిణీ చేశారు. కరోనా విస్తరిస్తూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుం టే గ్రీన్‌భారత్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ రెడ్డివారి శంకర్‌నారాయణ నిరుపేద లను ఆదుకోవడా నికి ముందుకొచ్చా రు. ఉపాధి పనులు లేక ఇబ్బంది ప డుతున్న వారిని గుర్తించి ఒక్కొక్కరికి 6కిలోల బియ్యం, కూరగాయల కిట్‌లను సమకూర్చారు. ఎంపీడీఓ అంజి నప్ప,  వైసీపీ పట్టణ కన్వీనర్‌ ధనుంజయరెడ్డి చేతులమీదుగా పేదలకు వాటిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో డా.బాషా, టీచర్‌ పక్కీరనాయక్‌ ఫౌండే షన్‌ సభ్యులు శివప్ప, నరేష్‌, వేణు, కిషోర్‌ నాయక్‌, శేషు, వెంకటేశ్‌, మారప్ప తదిత రులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-14T06:18:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising