ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ మహిళా పోలీసులకు సెల్‌ఫోన్ల పంపిణీ

ABN, First Publish Date - 2021-08-06T06:35:01+05:30

మండలంలోని గ్రామసచివాలయంలో విధులు నిర్వహిస్తున్న 14మంది మహిళ పోలీసులకు ఎంపీడీఓ అశోక్‌కుమార్‌రెడ్డి సెల్‌ ఫోన్లను గురువారం పంపిణీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరంరూరల్‌, ఆగస్టు 5: మండలంలోని గ్రామసచివాలయంలో విధులు నిర్వహిస్తున్న 14మంది మహిళ పోలీసులకు ఎంపీడీఓ అశోక్‌కుమార్‌రెడ్డి సెల్‌ ఫోన్లను గురువారం పంపిణీ చేశారు.  ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం ఈ సెల్‌ఫోన్లును వినియోగించుకోవాలని, గ్రామాల్లో జరిగే సంఘటనలపై ఎప్పటికప్పుడూ సమాచారం అందించి పరిష్కారించే విధంగా కృషి చే యాలన్నారు. అదేవిధంగా దిశయాప్‌పై మహిళలకు అవగాహన కల్పించి యువతీలు, మహిళలకు యాప్‌ను డౌనలోడ్‌ చేయించా లన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజల ముంగిటకే అందేలా చొరవచూపాలన్నారు. కార్యక్ర మంలో గ్రామసచివాలయ మహిళ పోలీసులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-06T06:35:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising