ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2021-01-17T06:20:07+05:30

పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసి పోయింది. ఉదయం నుంచి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరి , జనవరి 16 : పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసి పోయింది. ఉదయం నుంచి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. క్యూలో భక్తులు వేలాది మంది స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. ఇటు వందరూపాయలు క్యూలో కూడా భక్తుల రద్దీ కనిపించింది. గోవింద నామస్మరణ మధ్య భక్తులు స్వామివారితో పాటు అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. కరోనా సందర్భంగా ఆలయ అధికారులు నిత్య అన్నదానం రద్దు చేశారు. అయితే భక్తులకు ఆలయ అధికారులు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-01-17T06:20:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising