ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్‌

ABN, First Publish Date - 2021-10-24T06:10:47+05:30

మండలంలోని నా గలూరు గ్రామానికి చెందిన మట్టేద్దుల శివారెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో అదేగ్రామానికి చెందిన రమణప్ప, పోతలయ్య, లింగప్పలతో పాటు మరో ఆరుగురిని అరెస్టుచేసి నట్లు రూరల్‌ సీఐ మన్సూరుద్దీన్‌ శనివారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరంరూరల్‌, అక్టోబరు 23: మండలంలోని నా గలూరు గ్రామానికి చెందిన మట్టేద్దుల శివారెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో అదేగ్రామానికి చెందిన రమణప్ప, పోతలయ్య, లింగప్పలతో పాటు మరో ఆరుగురిని అరెస్టుచేసి నట్లు రూరల్‌ సీఐ మన్సూరుద్దీన్‌ శనివారం తెలిపారు. ఆ యన మాట్లాడుతూ ఈనెల 17న గ్రామానికి చెందిన పోత లయ్య, రమణప్ప, లింగప్పలతో పాటు మరో ఆరుగురు కొడవళ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారని శివారెడ్డి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారన్నారు. పీర్లచావడి వద్ద ఏ ర్పాటు చేసిన బండరాయి వల్ల రహదారికి సమస్యగా మా రుతుందని తెలపడంతో దాడికి యత్నించారని ఫిర్యాదు పేర్కొన్నారన్నారు. శివారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి ధర్మవరం కోర్టులో హాజరుపరిచామన్నారు. వీరికి రిమాండ్‌ విధించడంతో అనం తపురం జైలుకు తరలించామన్నారు. 


Updated Date - 2021-10-24T06:10:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising