ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్లు నరకడం పిరికిపంద చర్య

ABN, First Publish Date - 2021-05-05T06:34:19+05:30

మండలంలో టీడీపీ నాయకుల ఆర్థికమూలాలు దెబ్బతీసే విధంగా చెట్లు నరకడం, గడ్డివాములు కాల్చ డం వంటివి పిరికిపంద చర్య అ ని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్‌ రాజు పేర్కొన్నా రు.

చీనీచెట్లను పరిశీలిస్తున్న ఎం ఎస్‌ రాజు, టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు

పుట్లూరు, మే4: మండలంలో టీడీపీ నాయకుల ఆర్థికమూలాలు దెబ్బతీసే విధంగా చెట్లు నరకడం, గడ్డివాములు కాల్చ డం వంటివి పిరికిపంద చర్య అ ని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్‌ రాజు పేర్కొన్నా రు. ఈ సందర్భంగా మంగళవారం గరుగుచింతలపల్లి గ్రా మంలో టీడీపీ నాయకుడు వెం కట నారాయణరెడ్డికి చెందిన నరికివేసిన చీనీచెట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ వైసీపీ ప్ర భుత్వం వచ్చాక మండలంలో అనేక సంఘటనలు జరిగాయన్నారు. చెట్లు నరికి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం దారుణమన్నారు. పోలీసులు అందరికి ఒకే న్యాయం చేయాలన్నారు. ఈ సంఘటనలపై త్వరలో జిల్లా ఎస్పీని కలుస్తామన్నారు. అనంతరం బాధిత రైతును పరామర్శించారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట టీడీపీ మండల కన్వీనర్‌ బాల రంగయ్య, సుదర్శన్‌నాయుడు, విజయ్‌కుమార్‌నాయుడు, ఆదినారాయణరెడ్డి, చంద్రశేఖర్‌నాయుడు, గోవర్ధన్‌రాజు, రామాంజనేయులు, చంద్ర, నారాయణరెడ్డి, వెంకటనారాయణ, రాము తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-05-05T06:34:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising