ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎనిమిది మందికి కరోనా

ABN, First Publish Date - 2021-10-25T06:28:07+05:30

జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో ఎనిమిది మంది కరోనా బారిన పడినట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం, అక్టోబరు24: జిల్లాలో  గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో ఎనిమిది మంది కరోనా బారిన పడినట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. మరణాలు నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 157805 మంది కరోనా బా రిన పడ్డారు. ఇందులో 156641 మంది ఆరోగ్యంగా కోలుకోగా 1093 మంది మరణించారు. ప్రస్తుతం 71 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-10-25T06:28:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising