ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో కూలీ మృతి

ABN, First Publish Date - 2021-07-25T06:30:45+05:30

మండల పరిధిలోని మొటుకుపల్లికి చెందిన కూలీ మూడే శ్రీనివాసులు నాయక్‌ (36) వి ద్యుదాఘాతంతో శనివారం మృతి చెందా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరి అర్బన, జూలై 24: మండల పరిధిలోని మొటుకుపల్లికి చెందిన కూలీ మూడే శ్రీనివాసులు నాయక్‌ (36) వి ద్యుదాఘాతంతో శనివారం మృతి చెందా రు. సీఐ నిరంజనరెడ్డి తెలిపిన వివరాల మేరకు మొటుకుపల్లికి చెందిన రైతు బాబు తాను సాగుచేసిన పంటల ను సంరక్షించుకోవడానికి పొలం చుట్టూ వి ద్యుత తీగలను ఏర్పాటు చేశారు. అదే గ్రామానికి చెందిన మూడే శ్రీనివాసులనాయక్‌ శనివా రం ఉదయం ఉపాధి పనుల కోసం వెళ్తూ విద్యుత వైర్‌లు గమనించకుండా విద్యుత వైర్‌లకు తగి లాడు. దీంతో అతను విద్యుతషాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతు ని బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


Updated Date - 2021-07-25T06:30:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising