ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌రెడ్డి... దళిత వ్యతిరేకి: ఎమ్మార్పీఎస్‌

ABN, First Publish Date - 2021-07-30T05:58:57+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందిని ఏపీఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు తుంపర్తి రమేష్‌ విమర్శించారు.

సమావేశంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోరంట్ల, జూలై 29: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందిని ఏపీఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు తుంపర్తి రమేష్‌ విమర్శించారు. గోరంట్లలోని సరస్వతి విద్యామందిరంలో గురువారం జరిగిన ఎమ్మార్పీఎస్‌ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. పూర్వం పాలేగాళ్ల రాజ్యంలో  భూములను లాక్కున్నారని, మళ్లీ ప్రస్తుత ప్రభుత్వ పాలనలో  భూములను లాక్కొంటున్నారని వాపోయారు. ఇదే పద్ధతి కొనసాగిస్తే  ఉద్యమిస్తామన్నారు. అనంతరం సమావేశంలో దళితుల సమస్యలపై చర్చించారు. కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్‌ నాయకులు బండి నరసింహులు, నాగప్ప, వెంకటరామప్ప, బాట గంగప్ప, ఆదినారాయణ, మల్లేశ్వరప్ప, గంగులప్ప, మిద్దె వెంకటరామప్ప, నాగలక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T05:58:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising