ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాన ఆలయాల మూసివేత

ABN, First Publish Date - 2021-04-17T05:51:23+05:30

కరోనా ఉధృతి కారణంగా పట్టణంలోని ప్రధాన ఆలయాలైన బుగ్గరామలింగేశ్వరస్వామి, చింతల వెంకటరమణస్వామి ఆలయాలు శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు ఈఓ నరసయ్య తెలిపారు.

మూతపడిన చింతల వెంకటరమణస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడిపత్రి టౌన, ఏప్రిల్‌ 16: కరోనా ఉధృతి కారణంగా పట్టణంలోని ప్రధాన ఆలయాలైన బుగ్గరామలింగేశ్వరస్వామి, చింతల వెంకటరమణస్వామి ఆలయాలు శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు ఈఓ నరసయ్య తెలిపారు. కేంద్రప్రభుత్వం, భారత పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయాలను మూసివేశామన్నారు. మే 15 వరకు మూసివేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆలయాల్లో స్వామివారికి ఏకాంతంగా సేవలు ఉంటాయని, భ క్తులకు అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-17T05:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising