ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు పోలీసు ఆయుధాలపై అవగాహన

ABN, First Publish Date - 2021-10-28T06:08:16+05:30

స్థానిక జీఆర్పీ ఎస్పీ కార్యాలయంలో పోలీ సు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న ఓపెన హౌస్‌ బుధవారం ముగిసింది.

గుంతకల్లు జీఆర్పీ ఎస్పీ కార్యాలయంలో ఓపెన హౌస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంతకల్లు, అక్టోబరు 27: స్థానిక జీఆర్పీ ఎస్పీ కార్యాలయంలో పోలీ సు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న ఓపెన హౌస్‌ బుధవారం ముగిసింది. విద్యార్థులకు పోలీసు ఆయుధాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రామాంజనేయులు, ఎస్‌బీ ఎస్‌ ఐ సురేశ, ఏఆర్‌ ఎస్‌ఐ బీ వెంకటరమణ, ఏఎ్‌సఐ గోపి, హెచసీ వై రెడ్డి, పీసీ దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. 


పామిడి: స్థానిక పోలీసుస్టేషనలో బుధవారం విద్యార్థులకు పోలీసు ఆ యుధాలపై సీఐ ఈరన్న అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ చాంద్‌బాషా, ఏఎ్‌సఐ మధుసూదన రావు, హెడ్‌ కానిస్టేబుల్‌ ఇజ్రాయిల్‌, కానిస్టేబుల్‌ జయచంద్ర నాయుడు పాల్గొన్నారు. 


తాడిపత్రి టౌన: పట్టణ పోలీ్‌సస్టేషనలో ఓపెనహౌ్‌స కార్యక్రమం బు ధవారం రెండవరోజు కొనసాగింది. మహిళా ఎస్‌ఐ లక్ష్మి పోలీసు రికార్డుల నిర్వహణ, దిశ యాప్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 


కణేకల్లు: స్థానికంగా బుధవారం ఎస్‌ఐ దిలీ్‌పకుమార్‌ ఆధ్వర్యంలో పో లీసులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రామ్‌నగర్‌ నుంచి వైఎస్సార్‌ సర్కిల్‌ వరకు చేపట్టిన ర్యాలీలో హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీరాములు, పోలీసు సిబ్బంది, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. 


కళ్యాణదుర్గం: పోలీస్‌ అమరవీరుల త్యాగాలు వృథాకావని ఇనచార్జ్‌ డీ ఎస్పీ అంతోనప్ప పేర్కొన్నారు. బుధవారం రాత్రి పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి టీసర్కిల్‌లో మానవహారంగా ఏ ర్పడ్డారు. విధినిర్వహణలో పోలీసుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సీఐలు శ్రీనివాస్‌, తేజోమూర్తి, ఎస్‌ఐ ఆశాబేగం పాల్గొన్నారు. 


ఉరవకొండ: పట్టణంలో బుధవారం డీఎస్పీ నరసింగప్ప ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి పోలీ సు అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు రమే్‌షరెడ్డి, గోపాలుడు, వెంకటస్వామి, వెంకటరవి కిరణ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-28T06:08:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising