ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణతంత్ర వేడుకల్లో లేపాక్షి వైభవం

ABN, First Publish Date - 2021-01-24T07:23:17+05:30

లేపాక్షి శిల్పకళావైభవం ఢిల్లీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేపాక్షి, జనవరి 23: లేపాక్షి శిల్పకళావైభవం ఢిల్లీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఈనెల 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌ వేదికగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ఏపీ తరపున లేపాక్షి శకటాన్ని ప్రదర్శించనున్నట్లు పర్యాటక శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ ఈశ్వరయ్య తెలిపారు. శకటం ముందు 27 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుతో  అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ప్ర త్యేకాకర్షణగా నిలవనుంది. అర్ధంతరంగా ఆగిన కల్యాణమంటపం, ఏడు శిరసుల నాగేంద్రుడు, శివలిం గం, వీరభద్రుడి ఉగ్ర రూ పాన్ని, పెద్దరాతిపై వినాయకుడు, శిల్పకళా నైపుణ్యం ప్రదర్శించనున్నారు. టీడీపీ పాలనలోనే లేపాక్షి ఉత్సవాల ను వైభవంగా నిర్వహించి, ప్రపంచ నలుమూలలా ఖ్యాతిని చాటా రు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం గణతంత్ర వేడుకల్లో లేపాక్షి చరిత్రను శకటం రూపంలో దేశ రాజధానిలో ప్రదర్శించనుంది.

Updated Date - 2021-01-24T07:23:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising