ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1.40 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు

ABN, First Publish Date - 2021-04-17T06:03:05+05:30

జిల్లావ్యాప్తంగా శుక్రవారం వరకు 1.40 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కాయలు కొనుగోలు చేసినట్లు ఇన్‌చార్జి జేడీఏ రామకృష్ణ శుక్రవారం పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వ్యవసాయం, ఏప్రిల్‌ 16: జిల్లావ్యాప్తంగా శుక్రవారం వరకు 1.40 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కాయలు కొనుగోలు చేసినట్లు ఇన్‌చార్జి జేడీఏ రామకృష్ణ శుక్రవారం పేర్కొన్నారు. రబీ సీజన్‌లో పండించిన వేరుశనగ పంటలో 3 లక్షల క్వింటాళ్లను కొ నుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈనెల 25వ తేదీలోగా దానిని అధిగమించాలని ఉన్నతాధికారులు ఆదేశించారన్నారు. అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారుల సమన్వయంతో ఏపీసీడ్స్‌, ఎన్‌ఎస్‌సీ  ప్రతినిధులు వేరుశనగ సేకరణను మరింత వేగవంతం చేయాలన్నారు.

Updated Date - 2021-04-17T06:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising