ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1.6 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు

ABN, First Publish Date - 2021-04-14T06:43:25+05:30

జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం వరకు 1.6 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు చేసినట్లు ఇన్‌చార్జి జేడీఏ రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వ్యవసాయం, ఏప్రిల్‌ 13: జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం వరకు 1.6 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు చేసినట్లు ఇన్‌చార్జి జేడీఏ రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రబీ సీజన్‌లో పండించిన వేరుశనగ పం టలో 3 లక్షల క్వింటాళ్లను ఏపీ సీడ్స్‌, ఎన్‌ఎ్‌ససీ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారన్నారు. రబీలో వేరుశనగ పండించిన రైతు లు.. అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు.

Updated Date - 2021-04-14T06:43:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising