ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ తవ్వకాలపై రూ.10 కోట్ల జరిమానా

ABN, First Publish Date - 2021-01-24T07:22:32+05:30

లీజు తీసుకున్న ప్రాంతంలో కాకుం డా మరోచోట అక్రమ తవ్వకాలు చేపట్టడంతో గనుల శాఖాధికారులు రూ.10 కో ట్ల జరిమానా విధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం కార్పొరేషన్‌, జనవరి23: లీజు తీసుకున్న ప్రాంతంలో కాకుం డా మరోచోట అక్రమ తవ్వకాలు చేపట్టడంతో గనుల శాఖాధికారులు రూ.10 కో ట్ల జరిమానా విధించారు. గుత్తి మండలంలోని కంకర క్వారీ లీజుకు ఎస్‌ఆర్‌కే సంస్థ అనుమతి తీసుకుంది. అదనంగా కొంత ప్రాంతం లీజుకు కూడా దరఖాస్తు చేసుకుంది. దానికి పర్యావరణ అనుమతులు వచ్చినా గ్రాంట్‌ ఆర్డర్‌ పూర్తిస్థాయిలో రాలేదు. అయినా క్వారీ నిర్వాహకులు దాదాపు 50వేల మెట్రిక్‌ టన్నులు తవ్వేసినట్లు సమాచారం. దీనిపై గనుల శాఖ తాడిపత్రి ఏడీ ఆదినారాయణ.. రూ.10 కోట్ల జరిమానా విధిస్తూ క్వారీ యాజమాన్యానికి నోటీసు పంపారు.

Updated Date - 2021-01-24T07:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising