ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు

ABN, First Publish Date - 2021-05-19T06:34:44+05:30

కరోనా బారిన పడి తల్లిదండ్రులు చికిత్స పొందుతున్నా, మరణించినా అలాంటి వారి పిల్లల సంరక్షణ కోసం బుక్కరాయసముద్రంలోని ఆర్డీటీ భవనాల్లో రెండు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఐసీడీఎస్‌ పీడీవిజయలక్ష్మి మంగళవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం మే 18: కరోనా బారిన పడి తల్లిదండ్రులు చికిత్స పొందుతున్నా, మరణించినా అలాంటి వారి పిల్లల సంరక్షణ కోసం బుక్కరాయసముద్రంలోని ఆర్డీటీ భవనాల్లో రెండు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఐసీడీఎస్‌ పీడీవిజయలక్ష్మి మంగళవారం తెలిపారు. ఇప్పటికే 50 మంది పిల్లలకు ఈ కేంద్రాల్లో ఆశ్రయం కల్పిస్తున్నామనీ, బాలబాలికలకు ప్రత్యేక సంరక్షణ కేంద్రం నిర్వహిస్తున్నామన్నారు. అలాంటి పిల్లలుంటే  181, 1098 టోల్‌ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులు కరోనాతో చనిపోయి ఉంటే వారి పిల్లలకు పూర్తి సంరక్షణ కల్పిస్తామన్నారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక పారితోషకం ఇచ్చి, ఆదుకుంటుందన్నారు.

Updated Date - 2021-05-19T06:34:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising