ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

359 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-06-18T06:35:51+05:30

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 6592 శాంపిళ్లు పరీక్షించగా 359 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మరో నలుగురు మృతి

అనంతపురం వైద్యం, జూన్‌ 17: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 6592 శాంపిళ్లు పరీక్షించగా 359 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. 5.44 శాతం పాజిటివ్‌ రేటు నమోదైంది.  కరోనాతో చికిత్స పొందుతున్న మరో నలుగురు బాధితులు మరణించారు. జిల్లాలో ఇప్పటి వరకు 151005 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 148272 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1018 మంది మరణించారు. ప్రస్తుతం 1715 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు గురువారం వెల్లడించారు.

Updated Date - 2021-06-18T06:35:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising