ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా 22 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-09-03T06:23:11+05:30

జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 22 మంది కరోనా బారిన పడ్డారు. మరణాలు నమోదు కాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం సెప్టెంబరు 2: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 22 మంది కరోనా బారిన పడ్డారు. మరణాలు నమోదు కాలేదు. జిల్లాలో మొత్తం మీద 157188 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 155978 మంది కోలుకోగా.. 1091 మంది మరణించారు. ప్రస్తుతం 119 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-09-03T06:23:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising