ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-01-21T06:59:58+05:30

: జిల్లాలో కొత్తగా 8 మందికి కరోనా సోకింది. మొత్తం 5296 నమూనాలు పరీక్షించగా 8 మందికి కరోనా నిర్ధారణ అ య్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం, జనవరి 20 : జిల్లాలో కొత్తగా 8 మందికి కరోనా సోకింది. మొత్తం 5296 నమూనాలు పరీక్షించగా 8 మందికి కరోనా నిర్ధారణ అ య్యింది. అనంతపురంలో 4, బుక్కపట్నం, గుంతకల్లు, కదిరి మండలాల్లో ఒక్కో కేసు వచ్చింది. మరో కేసు తెలంగాణాకు చెందిన వ్యక్తిదని అధికారులు వెల్లడించారు. మరణాలు సంభవించలేదు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 67570కు చేరింది. వీరిలో 66919 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 597 మంది మరణించారు. ప్రస్తుతం 54 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-01-21T06:59:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising