ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా నాలుగు కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-03-01T06:19:41+05:30

జిల్లాలో కొత్తగా మరో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం, ఫిబ్రవరి 28 : జిల్లాలో కొత్తగా మరో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద జిల్లాలో 67757 మంది కరోనా బారిన ప డ్డారు. ఇందులో 599 మంది మరణించా రు. 67119 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం 39 మంది చికిత్స పొం దుతున్నట్లు అధికారులు వెల్లడించారు.


నేటి నుంచి ‘పింఛన్‌’ పంపిణీ 

అనంతపురం వ్యవసాయం, ఫిబ్రవరి 28 : జిల్లాలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు మార్చి నెలకు సంబంధించిన పింఛన్‌ సొమ్మును వలంటీర్ల ద్వారా పంపిణీ చే స్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 5.28 లక్షల మందికి 129.29 కోట్ల పింఛన్‌ సొమ్మును ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 

Updated Date - 2021-03-01T06:19:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising