ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో రెండు కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-02-24T07:02:30+05:30

జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో రెండు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరణాలు సంభవించలేదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం, ఫిబ్రవరి 23 : జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో రెండు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరణాలు సంభవించలేదు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 67724 కి పెరిగింది. వీరిలో 67098 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 


ఎస్కేయూలో ఐదుగురు విద్యార్థులకు..

ఎస్కేయూ : ఎస్కేయూలో ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధార ణ అయినట్టు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ శంకర్‌ నాయక్‌ తెలిపారు. సోమవారం నుంచి విద్యార్థులకు వర్సిటీలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులకు మందులు ఇచ్చి హోమ్‌ క్వారంటైన్‌కు తరలించారు.

Updated Date - 2021-02-24T07:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising