ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్బీకే వద్ద ‘వైసీపీ’ దిష్టిబొమ్మ దహనం

ABN, First Publish Date - 2021-07-08T06:25:25+05:30

పప్పుశనగ కొనుగోలు చేసి వంద రోజులైనా రైతు ఖాతాల్లో డబ్బులు జమచేయకపోవడాన్ని నిరసిస్తూ రైతు సంఘం వెన్నపూసపల్లి ఆర్బీకే సెంటర్‌ వద్ద బుధవారం వైసీపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

వైసీపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యల్లనూరు, జూలై 7 :  పప్పుశనగ కొనుగోలు చేసి వంద రోజులైనా రైతు ఖాతాల్లో  డబ్బులు జమచేయకపోవడాన్ని నిరసిస్తూ రైతు సంఘం వెన్నపూసపల్లి ఆర్బీకే సెంటర్‌ వద్ద బుధవారం వైసీపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజారామిరెడ్డి మాట్లాడు తూ.. వర్షాకాలం రావడంతో పొలం పనులు చేసుకోవడానికి డబ్బులు అవసరమని, ప్రభుత్వం వెంటనే స్పందించి  రైతుల ఖాతాల్లోకి డబ్బు లు వేయాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-07-08T06:25:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising