వరద బాధతులకు సాయం
ABN, First Publish Date - 2021-12-02T06:17:15+05:30
జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి సప్తగిరి క్యాంపర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సాయం అందించింది.
అనంతపురం, డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి సప్తగిరి క్యాంపర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సాయం అందించింది. బుధవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనలో సప్తగిరి క్యాంపర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శిల్పారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హనీఫ్ వరద బాధితుల స హాయార్థం రూ.10 లక్షల చెక్కును కలెక్టర్ నాగలక్ష్మి సె ల్వరాజనకు అందజేశారు. కలెక్టర్.. వారిని అభినందించారు.
Updated Date - 2021-12-02T06:17:15+05:30 IST