ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేకాటరాయుళ్ల అరెస్టు - రూ.40 వేలు స్వాధీనం

ABN, First Publish Date - 2021-04-18T06:15:22+05:30

మండలంలోని కట్టకిందపల్లిలో పేకాట స్థావరం పై శనివారం దాడులు చేసి, తొమ్మిదిమంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు సీఐ శ్యామరావు పే ర్కొన్నారు.

స్వాధీనం చేసుకున్న నగదు చూపుతున్న సీఐ శ్యామరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామిడి, ఏప్రిల్‌ 17: మండలంలోని కట్టకిందపల్లిలో పేకాట స్థావరం పై శనివారం దాడులు చేసి, తొమ్మిదిమంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు సీఐ శ్యామరావు పే ర్కొన్నారు. స్థానిక పోలీసు స్టేషనలో శనివారం ఆయ న విలేకరులకు వివరాలు వెల్లడించారు. గ్రామ సమీపంలోని ఈతవనంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మే రకు సీఐ శ్యామరావు, ఎస్‌ఐ గంగాధర్‌ సిబ్బందితో దాడి చేశారు. పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్దనుంచి రూ.40,115 నగదు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఏఎ్‌సఐ వలి, వెంకటస్వామి, హెడ్‌కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణ, కానిస్టేబుళ్లు జ యచంద్రనాయుడు, ఎర్రిస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T06:15:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising