ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కఠోర దీక్షతో ఏదైనా సాధ్యం..

ABN, First Publish Date - 2021-12-02T06:00:50+05:30

కఠోర దీక్ష చేస్తే ఏదైనా సాధించ వచ్చని అందుకు నిదర్శనం వాల్మీకి మహర్షి అని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె

బుక్కపట్నం, డిసెంబరు 1: కఠోర దీక్ష చేస్తే ఏదైనా సాధించ వచ్చని అందుకు నిదర్శనం వాల్మీకి మహర్షి అని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. బుధవా రం మండల పరిధిలోని పాముదుర్తి గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహా విష్కరణ కార్యక్ర మానికి ముఖ్యఅ తిఽథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వాల్మీకి రామ యణాన్ని కఠోరదీక్షతో లిఖించిన మహనీయుడన్నారు. నేటి తరానికి ఆయన ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకిసంఘం జిల్లానా యకులు అంబికా లక్ష్మీనారాయణ,  టీడీపీ మండల కన్వీనర్‌ మలిరెడ్డి, సీనియర్‌ నాయకులు కాయగూ రల చంద్ర,  గోపాలపురం గంగాధర్‌, మీసాల మురళి, కేశవ, శివయ్య, అజయ్‌రెడ్డి, ప్రసాద్‌,  వాల్మీకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-02T06:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising