ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: గుండ్లపల్లిలో ఇసుక రీచ్‌కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2021-09-16T16:59:13+05:30

జిల్లాలోని రాయదుర్గం - కళ్యాణదుర్గం నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతమైన గుండ్లపల్లిలో ఇసుక రీచ్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం:  జిల్లాలోని రాయదుర్గం - కళ్యాణదుర్గం నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతమైన గుండ్లపల్లిలో ఇసుక రీచ్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. హగరి నదిలో బోర్లు వేసుకుని రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. బోర్లకు అత్యంత సమీపంలో జేసీబీలతో కాంట్రాక్టర్లు ఇసుకను తోడేస్తున్నారు. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయంటూ  రైతులు ఆందోళనకు దిగారు. 

Updated Date - 2021-09-16T16:59:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising