ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేత పర్యటనకు డప్పు కొట్టని దళితులకు పింఛన్ కట్

ABN, First Publish Date - 2021-12-02T16:56:42+05:30

అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో గ్రామ వైసీపీ నేత పర్యటనకు దళితులు డప్పు కొట్టలేదని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో గ్రామ వైసీపీ నేత పర్యటనకు దళితులు డప్పు కొట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ దళితులకు పింఛన్ కట్ చేశారు. విడపనకల్లు మండలం, డోనేకల్లులో ఇటీవల పర్యటించిన ఓ వైసీపీ నేత పర్యటనలో డప్పు వాయించని దళిత సామాజిక వర్గానికి చెందిన ఎర్రిస్వామి, అతని సోదరుడు సుంకప్పల పింఛన్ నిలిపివేశారు. వైసీపీ నేతల ఒత్తిడితో అధికారులు పింఛన్ నిలిపేశారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-12-02T16:56:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising