ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురంలో వైసీపీ నేతల ఆందోళన

ABN, First Publish Date - 2021-09-15T19:11:10+05:30

జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం రొద్దం ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం రొద్దం ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ చేసిన బిల్లులు మంజూరు చేయకుండా అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు ఆందోళన కొనసాగుతోంది. ఎంపీడీవో కార్యాలయంలోనే వైసీపీ నేతలు రాత్రి నిద్రించారు. కాగా ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. 

Updated Date - 2021-09-15T19:11:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising