ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతలో విద్యార్థులతో Lokesh ముఖాముఖి

ABN, First Publish Date - 2021-11-10T19:30:49+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లా పర్యటన కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడ్డ వారిని లోకేష్ పరామర్శించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.  ఈ సందర్భంగా లోకేష్‌ దగ్గర ఎస్‌ఎస్‌బీఎన్ విద్యార్థులు ఆవేదనను వ్యక్తం చేశారు. ‘‘మేం ఏం చేశాం.. మేమేమన్న గంజాయి అమ్ముతున్నామా?’’ అని ప్రశ్నించారు. తల్లిదండ్రులు జగన్‌కు ఎందుకు ఓటేశారని విద్యార్థులు ప్రశ్నించారు. అమ్మఒడి కాదు.. విద్యాసంస్థల ఆస్తులను కాజేస్తున్నారని  విద్యార్థులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేత రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-10T19:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising