ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య.. పట్టించుకోని ప్రభుత్వం..

ABN, First Publish Date - 2021-07-20T17:02:03+05:30

అనంతపురం జిల్లాలో కొన్ని వందల గ్రామాలకు 10 రోజుల నుంచి మంచినీళ్లు సరఫరా కావడంలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలో శ్రీ సాయి ట్రస్టు ద్వారా దాదాపు 500 గ్రామాలకు, రామిరెడ్డి ట్రస్టు ద్వారా 900 గ్రామాలకు మంచినీరు సరఫరా చేస్తుంటారు. అయితే గత 10 రోజులుగా ఆ గ్రామాలకు మంచినీరు రావడంలేదు. కారణం ఏంటంటే.. మంచినీళ్లు సరఫరా చేసే సిబ్బందికి ప్రభుత్వం జీతాలు ఇవ్వడంలేదు. చాలా కాలంగా జీతాలు ఇవ్వాలని అధికారులను అడిగి.. అడిగి.. అలసిపోయిన సిబ్బంది 10 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాలకు పూర్తిగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. సమస్య పరిష్కారానికి అధికారులు ఏం చేస్తున్నారు? ఒక రోజు మంచినీళ్లు లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది 10 రోజులుగా కొన్ని వందల గ్రామాలకు మంచినీళ్లు రాకపోతే అధికారులు, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదు? పూర్తి వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి... 

Updated Date - 2021-07-20T17:02:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising