AP: పేకాట ఆడుతూ పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగులు
ABN, First Publish Date - 2021-10-19T18:56:52+05:30
జిల్లాలోని హిందూపురంలో పేకాట ఆడుతూ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు వైసీపీ నాయకులు పట్టుబడ్డారు.
అనంతపురం: జిల్లాలోని హిందూపురంలో పేకాట ఆడుతూ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు వైసీపీ నాయకులు పట్టుబడ్డారు. స్టేట్ బ్యాంక్ మేనేజర్, ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్, పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్, వైసిపి నాయకులు కల్లు వ్యాపారి రామ కృష్ణప్ప, తిప్పన్నలనుపోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 32 వేల నగదు, 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు.
Updated Date - 2021-10-19T18:56:52+05:30 IST