ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయదుర్గం రోడ్డుప్రమాదం... కేసును నీరుగార్చేందుకు వైసీపీ నేతల యత్నం

ABN, First Publish Date - 2021-12-07T15:03:03+05:30

జిల్లాలోని పులకుంట రోడ్డుప్రమాదం కేసుకు సంబంధించి వైసీపీ నేతల పంచాయితీ బెడిసికొట్టింది. కేసును నీరుగార్చేందుకు వైసీపీ నేతలు యత్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని పులకుంట రోడ్డుప్రమాదం కేసుకు సంబంధించి వైసీపీ నేతల పంచాయితీ బెడిసికొట్టింది. కేసును నీరుగార్చేందుకు వైసీపీ నేతలు యత్నించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.30 వేలు ఇస్తామని వైసీపీ నేతలు, డీఎస్పీ ఆంథోనప్ప బాధితులను ఒప్పించేందుకు యత్నించారు. రాయదుర్గం పోలీస్‌స్టేష్‌లో వైసీపీ నేతలు ఈ మేరకు  పంచాయితీ నిర్వహించారు. కాగా.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి. వైసీపీ నేత గోనభావి ప్రతాప్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగేవరకు మృతదేహాలు తీసుకెళ్లేది లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-07T15:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising