ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: ఇద్దరు యువకులపై కత్తులతో దాడి

ABN, First Publish Date - 2021-11-23T13:32:12+05:30

జిల్లాలోని హిందూపురం పట్టణం నింకంపల్లి చెందిన అఖిబ్ (28), తౌసిఫ్(30)అనే ఇద్దరు యువకులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని హిందూపురం పట్టణం నింకంపల్లి చెందిన అఖిబ్ (28), తౌసిఫ్(30)అనే ఇద్దరు యువకులపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. రహమత్‌పూర్‌కు చెందిన యువకులు ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-23T13:32:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising