ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: భవనం కూలిన ఘటనలో కొనసాగుతున్న శిథిలాల తొలగింపు ప్రక్రియ

ABN, First Publish Date - 2021-11-20T18:38:59+05:30

జిల్లాలోని కదిరిలో రెండంతస్తుల భవనం కూలిన ఘటనలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని కదిరిలో రెండంతస్తుల భవనం కూలిన ఘటనలో శిథిలాల తొలగింపు ప్రక్రియ  కొనసాగుతోంది. ఇప్పటి వరకు శిథిలాల కింద నుంచి 12 మందిని వెలికితీశారు. వారిలో వారిలో 5 మంది అక్కడిక్కడే మృతి చెందారు. ప్రాణాలతో బయటపడిన నలుగురు బ్యాచిలర్స్, మరో ఇద్దరు దంపతులని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరో చిన్నారి, వృద్ధురాలు ఉన్నట్లుగా బంధువులు  చెబుతున్నారు. 

Updated Date - 2021-11-20T18:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising