ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో నడిచేది అసమర్థ, దోపిడి దొంగల పాలన: వెంకట ప్రసాద్

ABN, First Publish Date - 2021-09-02T16:19:20+05:30

రాష్ట్రంలో అసమర్థ, దోపిడి దొంగల పాలన కొనసాగుతుందని...అందుకు నిదర్శనమే కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి అని కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: రాష్ట్రంలో అసమర్థ, దోపిడి దొంగల పాలన కొనసాగుతుందని...అందుకు నిదర్శనమే కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి అని కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఒకటో తేదీ పింఛన్లు వస్తాయా లేదా అనే భయంతో బతుకుతున్నారన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్లు చెప్పినట్లు చేయకపోవడంతోనే టౌన్ ప్లానింగ్ అధికారిని కౌన్సిల్ సమావేశంలో బెదిరింపులకు గురిచేశారని తెలిపారు. అధికార పార్టీ నేతల బెదిరింపులకు నిదర్శనమే తలుపుల ఎంపీడీవో ఘటన అని వెంకట ప్రసాద్ అన్నారు. 

Updated Date - 2021-09-02T16:19:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising