ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapur: ఏడుగురు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడికి కరోనా

ABN, First Publish Date - 2021-08-28T14:01:40+05:30

రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభమైన నాటి నుంచి కరోనా కేసులతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభమైన నాటి నుంచి కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జిల్లాలోని రోళ్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు, ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రభుత్వ పాఠశాల మూసివేయాలని విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు  పలు పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య సిబ్బంది కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2021-08-28T14:01:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising